Sunday, November 24, 2019

అందరి దృష్టీ ఆయన మీదే: మహారాష్ట్ర గవర్నర్ కోష్యారితో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో చోటు చేసుకున్న నాటకీయ, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు.. భగత్ సింగ్ కోష్యారి. మహారాష్ట్ర గవర్నర్. వారం రోజుల పాటు రాష్ట్రపతి పాలనలో కొనసాగిన ప్రభుత్వానికి సారథ్యాన్ని వహించారాయన. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న పరిణామాల్లో భారతీయ జనతాపార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33josky

Related Posts:

0 comments:

Post a Comment