హైదరాబాదు: శనివారం పులివెందులలో తన చిన్నాన్న వివేకానందరెడ్డి అంత్యక్రియలకు హాజరై హైదరాబాదు చేరుకున్న వైసీపీ అధినేత జగన్... తమ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేసి తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు, మూహుర్తం బాగుందని చెప్పడంతో ముందుగా 9 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HzuV3w
Sunday, March 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment