సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్తో కలుపుకుని 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 10,01,75,153మంది ఓటర్లు 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయమే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HqG1Y4
సజావుగా సాగుతున్న చివరి విడత పోలింగ్
Related Posts:
కేసీఆర్ వల్ల ఆ మూడు చోట్ల గెలుపు..! పెద్దపల్లి విషయంలో బీజేపీ తప్పటడుగుమంచిర్యాల : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. నాలుగు స్థానాల్లో గెలిచి మోడీకి బహుమానంగా అందించింది. అయితే ఆ మూడు చోట్ల గెలిచి.. ప… Read More
143 మంది టీఎంసీ నేతలు టచ్లో ఉన్నారు ? బీజేపీ నేత ముకుల్ రాయ్ సంచలనంన్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతుండటంతో .. ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా ధిక్కార స్వరం వినిపించినా .. మమత … Read More
16వ లోక్సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదంన్యూఢిల్లీ : 16వ లోక్ సభను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రద్దుచేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో కేంద్రంలో నరేంద్ర… Read More
షరామామూలే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా... తిరస్కరించిన హస్తం పార్టీఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే షరా మామూలుగానే ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ట… Read More
జగన్ కు తొలి సవాల్ క్యాబినెట్ కూర్పే..!! సమ న్యాయం చేస్తారా..? సర్ధుకుపొమ్మంటారా..?అమరావతి/హైదరాబాద్ : సమరోత్సాహంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి సమస్యలు స్వాగతం పలకడంతో పాటు క్యాబినెట్ కూర్పు తలనొప్పిగా పరిణమిస్తోంది. ఏపీలో ఊహించని ఘన… Read More
0 comments:
Post a Comment