సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్తో కలుపుకుని 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 10,01,75,153మంది ఓటర్లు 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయమే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HqG1Y4
Sunday, May 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment