జైపూర్: బోరుబావులను నరకలోకానికి ముఖద్వారంగా భావిస్తుంటారు. అందులో పడ్డ పిల్లల సురక్షితంగా తిరిగొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్కసారి బోరుబావిలో పడితే..తల్లిదండ్రులకు కడుపుశోకాన్ని మిగిలిస్తూ, ఇక తిరిగి రాని లోకానికి వెళ్తారని చెబుతుంటారు. రాజస్థాన్లో చోటు చేసుకున్న ఘటన- దీన్ని తిరగరాసింది. 95 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన ఓ నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా తిరిగొచ్చాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33lA20S
90 అడుగుల బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు.. మృత్యుంజయుడయ్యాడు
Related Posts:
Year Ender 2020: కోలుకోలేని జగన్ -ఏపీలో 3 రాజధానులకు ఏడాది -17న అమరావతిలో భారీ సభగత సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా మోదీ ప్రభంజనం కనిపించినా.. వాటితోపాటే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఏకైక విజేతగా నిలిచింది. 22 ఎంపీ స… Read More
ప్రపంచం భారత్తోనే..: చైనా, పాకిస్థాన్లకు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక, మన జవాన్లపై ప్రశంసలున్యూఢిల్లీ: సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అదే సమయంలో చైనా బలగాల… Read More
మద్రాస్ ఐఐటీపై కరోనా పంజా ...71 కోవిడ్ కేసులు .. క్యాంపస్ లో తాత్కాలిక లాక్ డౌన్ విధింపుభారతదేశపు ప్రధాన ఇంజనీరింగ్ విద్యా సంస్థ, ఐఐటి మద్రాస్ లోపల కరోనా కలకలం రేగింది. చెన్నై ఐఐటి క్యాంపస్ లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్య… Read More
శబరిమల నకిలీ క్యూ పాస్లు- రూ.5 వేలకు విక్రయం- మూడు రాష్ట్రాల్లో దందాప్రస్తుతం కరోనా పరిస్ధితుల కారణంగా శబరిమల దర్శనాలకు ఏర్పడిన రద్దీ ఆపరేటర్లకు వరంగా మారింది. రద్దీని సొమ్ముచేసుకుంటూ దర్శనాల క్యూ కోసం ఇచ్చే పాస్ల నకి… Read More
తల్లి ఖాతా నుండి రూ. 11 లక్షలు హాంఫట్ .. ఐ పాడ్ లో ఆరేళ్ళ తనయుడి ఘనకార్యం .. ఆపిల్ సంస్థ ఏమందంటేఆపిల్ ఐపాడ్ యూజర్ తన ఖాతా నుండి 16 వేల డాలర్ల నగదు, సుమారు రూ. 11 లక్షలు మాయం కావడంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ఇచ్… Read More
0 comments:
Post a Comment