భారత దేశంలో కరోనా కంట్రోల్లో లేదు. మహమ్మారి విజృంభణ అప్పుడే ఆగేలా కనిపించటంలేదు. కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. నిత్యం లక్షలాది సంఖ్యలో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ లో కొనసాగుతున్న కరోనా కల్లోలం ప్రపంచ దేశాలకు సైతం ఆందోళన కలిగిస్తుంది. నాలుగు లక్షలకు పైగా రోజువారి కేసులు,నాలుగు వేలకు చేరువగా మరణాలు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nWFlgI
భారత్ రికార్డులు బద్దలు కొడుతూ పైపైకి కేసులు,మరణాలు..తాజాగా 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలు
Related Posts:
ఆ మూడు స్థానాల్లో నోటిఫికేషన్ ఇవ్వలేం..! అనర్హత ఎమ్మెల్సీల అంశంలో కోర్టుకు స్పష్టం చేసిన ఈసీ..!హైదరాబాద్: అనర్హత వేటు పడిన ముగ్గురు ఎమ్మెల్సీల పట్ల ఎన్నికల సంఘం ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అదికార గులాబీ పార్టీలో వేటు పడిన… Read More
మీకు మెంటల్ రాకూడదంటే వార్తలు చదవద్దు, నేను అదే పని చేస్తా, కేంద్ర మంత్రి షాకింగ్ సలహా !బెంగళూరు: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ హెగ్డే మరోసారి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీ … Read More
తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు ..? జాబితా రూపొందించిన సీఎస్ .. ఓకే చెప్పిన కేసీఆర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన సీఎం కేసీఆర్ జాబితా కూడా సిద్ధం చేసినట్టు త… Read More
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం...70 మంది మృతిబంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగడంతో 70 మంది మృతి చెందారు. పాత ఢాకాలోని చాక్ బజార్ ప్రాంతంలోని నందకుమార… Read More
కేసీఆర్ పై కేసు పెట్టాలి .. ఆ పని షీ టీమ్స్ చెయ్యాలి ..బీజేపీ నేత కిషన్ రెడ్డి సంచలనం ... ఎందుకంటేతెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు నిన్నటి వరకు సైలెంట్ గానే ఉన్నారు. ఇక తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణతో తమ … Read More
0 comments:
Post a Comment