రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా విలయం అంతకంతకూ ఉధృతంగా, విషాదకరంగా మారుతోంది. ఏడాదిన్నరగా అనేక వేరియంట్లుగా మారిన వైరస్ అంచనాలను మించి ప్రమాదకారిగా బలపడుతోంది. ఇన్నాళ్లూ కొవిడ్ ను కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగానే పరిగణించిన డాక్టర్లు, సైంటిస్టులు.. ఇప్పుడది రక్తనాళాలపైనా తీవ్రంగా ప్రభావం చూపుతోందనే నిర్ధారణకు వచ్చారు. కొవిడ్ కారణంగా రక్తం గడ్డ కట్టుకుపోయి ఇతర అవయవాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o0fch3
షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..
Related Posts:
సుప్రీం త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన సీజేఐఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆరోపణల్లో నిజా… Read More
నిజామాబాద్ రైతులకు షాక్ .. మోడీపై పోటీలో ఒకే ఒక్క పసుపు రైతు .. 24 మంది నామినేషన్లు తిరస్కరణతెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు .ఈ సారి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని టార్గెట్… Read More
కెనడా ప్రభుత్వంలో తెలుగు మినిస్టర్లు! కేబినెట్లో ముగ్గురు ఇండియన్లకు చోటు!కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో… Read More
విజయనగరం టు భద్రక్: బోసిపోయిన కోస్తా: 103 రైళ్లు రద్దు!విశాఖపట్నం: ఫొణి తుఫాను తరుముకొస్తోన్న నేపథ్యంలో దక్షిణ-తూర్పు రైల్వే, తూర్పు కోస్తా జోన్ల రైల్వే అధికారులు ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. తుఫాను … Read More
ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..3 రాష్ట్రాల్లో 19 జిల్లాలపై ఫొని ప్రభావం..ఫొని వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన ఫణి ఒడిశా వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఒడిశా తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ… Read More
0 comments:
Post a Comment