లక్నో: సార్వత్రిక ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆరంభం కావడానికి ముందు- ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన ఇష్టదైవాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఆయన ఉత్తర్ ప్రదేశ్లోని ప్రఖ్యాత గోరఖ్నాథ్ మందిరానికి వెళ్లారు. వేకువజాము నాటి పూజల్లో పాల్గొన్నారు. గోరఖ్నాథుడికి పూజలు చేశారు. అనంతరం- ప్రధాన అర్చకుడిని కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YyBdWs
పోలింగ్ ఆరంభానికి ముందు సీఎం పూజలు: ఇష్ట దైవం ఎదురుగా..ఒంటరిగా!
Related Posts:
జైట్లీ భౌతికకాయానికి రాష్ట్రపతి కోవింద్ అంజలి, ఆదివారం అంత్యక్రియలున్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్ను… Read More
ప్రధాని మోడీకి యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం\"ఆర్డర్ ఆఫ్ జాయెద్\"యూఏఈ: ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి ఆదేశ అత్యున్నత పౌరపురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్తో గౌరవించింది. … Read More
వైద్యుడు అంటూ హల్ చల్, కాశ్మీరీ అరెస్టు, రంగంలోకి ఐబీ, రా అధికారులు, ఉగ్రవాది ?బెంగళూరు: భారత్ లో ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో దేశ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. తాను వైద్యుడు అంటూ అనుమానాస్పదం… Read More
కీలక నిర్ణయాల దిశగా జగన్..!! సీమ..ఉత్తరాంధ్రకు ప్రాధన్యత : ఆ ప్రాంతాల్లోనే కీలక సంస్థల ఏర్పాటు..!!ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని రగడ మీద స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో అధికార వికేంద్రీకరణ దిశగా నిర్ణయాలు తీసు… Read More
వైవాహిక జీవితంలో కలహాలు..? సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య ...శ్రీనగర్ : వైవాహిక సమస్యలో.. పని ఒత్తిడికి గురయ్యాడో తెలియదు కానీ ఓ సీఆర్పీఎఫ్ అధికారి బలవన్మరణం చెందారు. కశ్మీర్లోని అనంత్నాగ్ 40 బెటాలియన్లో పనిచ… Read More
0 comments:
Post a Comment