Wednesday, January 30, 2019

ఆయేషా కేసుల్లో కొత్త ట్విస్ట్ : ముగ్గురు పోలీసు క‌మిష‌నర్ల విచార‌ణ : సిబిఐ షాకింగ్ నిర్ణ‌యం..!

దాదాపు 12 ఏళ్లుగా సాగుతున్న ఆయేషా మీరా హ‌త్య కేసులో సిబిఐ కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటోంది. కోర్టు ఆదేశాల మేర‌కు విచార‌ణ ప్రారంభించిన సిబిఐ ఈ కేసులో తొలి నుండి అనేక అంశాల పై దృష్టి పెట్టింది. రికార్డులు లేక‌పోవ టం పై కోర్టు సిబ్బంది పై కేసులు న‌మోదు చేసిన సిబిఐ..ఇప్పుడు ఆ స‌మ‌యంలో విజ‌య‌వాడ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SgdOJZ

Related Posts:

0 comments:

Post a Comment