ఏపి ఖజానా ఖాళీ అయింది. చిల్లి గవ్వ లేదు. ఎన్నికల వేళ హామీలు..చెల్లింపులు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతా లు చెల్లించిన తరువాత ఏమైనా మిగిలితేనే చెల్లింపులు చేయాలని ఆదేశం. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పధకాలతో మార్చి నెలాఖరు వరకు ఎలా నెట్టుకు రావాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఖజనా పై మోయలేని భారం..ఎన్నికలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Se3EcH
చిల్లిగవ్వ లేదు : ఖజానా ఖాళీ : బిల్లుల చెల్లింపు నిలిపివేత : హామీల అమలు ఎలా..!
Related Posts:
మార్చి 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: బడ్జెట్ ఎప్పుడంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్.. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడనున్నార… Read More
జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్.. ‘ప్రబోధానంద’కేసులో ఏక్షణమైనా అరెస్టు.. భయంతో విలవిల..ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మెడకు మరో ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇప్పటికే ఆయనకు చెందిన ట్రావెల్స్, మైనింగ్ కంపెనీల అనుమ… Read More
అమృత ప్రణయ్కి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..కులాంతర వివాహం కారణంగా హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే 108 … Read More
మానవత్వం చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను స్వయంగా తన కారులో ఆస్పత్రికి తరలించారు. దగ్గరు… Read More
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్: కిలో చికెన్ రూ.25కేఇండియాలో కరోనావైరస్ ధాటికి ఇప్పటిదాకా ప్రాణనష్టం లేనప్పటికీ.. పౌల్ట్రీరంగం మాత్రం దాదాపు కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది. చికెన్ తింటే కరోనా వ్యాపిస్తు… Read More
0 comments:
Post a Comment