Wednesday, January 30, 2019

తెలంగాణ పంచాయతీ పోరు చివరి ఘట్టం.. పోలింగ్‌పై ఉత్కంఠ

హైదరాబాద్‌ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దాదాపు 3,500 పంచాయతీ స్థానాలకు 32 వేల వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HGNR25

0 comments:

Post a Comment