హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దాదాపు 3,500 పంచాయతీ స్థానాలకు 32 వేల వరకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HGNR25
తెలంగాణ పంచాయతీ పోరు చివరి ఘట్టం.. పోలింగ్పై ఉత్కంఠ
Related Posts:
రాజ్భవన్కు తాకిన రాజకీయ సంక్షోభం: ఎమ్మెల్యేలతో ముట్టడి: అసెంబ్లీ భేటీ కోసం పట్టు..నినాదాలుజైపూర్: రాజస్థాన్లో చెలరేగిన రాజకీయ సంక్షోభం సెగ.. రాజ్భవన్కు తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమ… Read More
జగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామరాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. జగన్ సర్కారు… Read More
వివేకా హత్య కేసు: పులివెందులలో సీబీఐ దర్యాప్తు, ఇంటిపైకెక్కి పరిశీలనకడప: పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి సీబీఐ మరోమారు ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికిపైగా సీబీఐ అధికారులు … Read More
నాలుక అదుపులో పెట్టుకో... నీ విలువ అప్పుడే దిగజారిపోయింది... మాజీ ఎంపీకి మంత్రి వార్నింగ్...'వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా?' అంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ… Read More
శేషాచలం అడవుల్లో కలకలం- టాస్క్ ఫోర్స్, తమిళ స్మగ్లర్ల మధ్య భీకర పోరు.. పలువురికి గాయాలు..శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. దాదాపు 40 మంది తమిళ స్మగ్లర్లు వారం రోజుల పాటు అడవుల్లో ఉంటూ 44 ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా … Read More
0 comments:
Post a Comment