Thursday, January 9, 2020

సోనియాకు షాకిచ్చిన మమత..రెండు నాలుకల వాళ్లతో కలవబోనన్న బెంగాల్ సీఎం.. భేటీపై ఉత్కంఠ

ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసనలు.. ఇంకోవైపు జేఎన్‌యూ హింసపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ సంఘాల ధర్నాలు.. దేశంలో ఎటుచూసినా టెన్షన్ వాతావరణం.. ఇలాంటి కీలక సమయంలో తాము చేయాల్సిన పనేంటో, అనుసరించాల్సిన వ్యూహాలేంటో చర్చించడానికి దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశం కానున్నాయి. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zl8mn

0 comments:

Post a Comment