ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసనలు.. ఇంకోవైపు జేఎన్యూ హింసపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ సంఘాల ధర్నాలు.. దేశంలో ఎటుచూసినా టెన్షన్ వాతావరణం.. ఇలాంటి కీలక సమయంలో తాము చేయాల్సిన పనేంటో, అనుసరించాల్సిన వ్యూహాలేంటో చర్చించడానికి దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశం కానున్నాయి. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zl8mn
సోనియాకు షాకిచ్చిన మమత..రెండు నాలుకల వాళ్లతో కలవబోనన్న బెంగాల్ సీఎం.. భేటీపై ఉత్కంఠ
Related Posts:
అమెరికాలో మువ్వన్నెల రెపరెప - న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తొలిసారి భారత జెండా పండుగ..అగ్రరాజ్యం అమెరికా ఆర్థికాభివృద్ధిలో వెన్నెముక పాత్ర పోషిస్తోన్న భారతీయులు 74వ భారత స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. వాషింగ్టన్ నుంచి హ్యూస్ట… Read More
ట్రంప్ కుటుంబంలో విషాదం - డొనాల్డ్ తమ్ముడు రాబర్డ్ మృతి - ప్రెసిడెంట్ భావోద్వేగం..అమెరికాలోని ప్రఖ్యాత వ్యాపార కుటుంబం ‘ట్రంప్ ఫ్యామిలీ'లో విషాదం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ స్టువార్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృత… Read More
మరొకరు మృతి: జైలులో సయ్యద్ నదీమ్, గాయాలతోనని సీపీ ప్రకటన, బుల్లెట్ వల్ల కాదంటూ..బెంగళూరు అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సయ్యద్ నదీమ్ శనివారం చనిపోయాడు. గాయాలతో అతను మృతిచెందాడని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ధృవీకరించారు. సయ్యద… Read More
తెలంగాణలో 1102 పాజిటివ్ కేసులు, 91 వేల మార్క్ చేరిన పాజిటివ్ సంఖ్యతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. గత 24 గంటల్లో1102 కేసులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో కూడా గణనీయంగా కేసులు … Read More
1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..74వ భారత స్వాంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులకు, అమెరికాలోని భారత సంతతి ప్రజలకు అమెరికా డెమోక్రటిక్ పార్టీ దిగ్గజాలు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొద్ద… Read More
0 comments:
Post a Comment