లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగింపు .. తెలుగు రాష్ట్రాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TTtULf
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు క్లోజ్ ... నేడే చివరి రోజు
Related Posts:
అయోధ్య తీర్పుపై ప్రధాని మోడీ ప్రసంగం మరికాసెపట్లోఆయోధ్య తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠను నెలకొన్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మ… Read More
BECILలో ఉద్యోగాలు: స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండిబ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్కిల్డ్, అన్స్కి… Read More
Ayodhya verdict:పరిపూర్ణమైన తీర్పు, ‘ప్రవక్త’కు సంబంధంలేదు: ఏఎస్ఐ మాజీ డైరెక్టర్ ముహమ్మద్కోజికోడ్: చారిత్రక అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పు పరిపూర్ణమైనదని ఆర్కియాలజీసర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) మాజీ రీజినల్(నార్త్) డ… Read More
ఈద్ మిలాద్ శాంతి సభ భగ్నం, దేవాలయం రోడ్డులో జెండాలు ఫ్లెక్సీలు, లాఠీ చార్జ్!బెంగళూరు: శాంతి సభ నియమాలను ఉల్లంఘించి ఈద్ మిలాద్ సందర్బంగా దేవాలయం రోడ్డులో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన గొడ… Read More
అయిదెకరాలను ఎందుకు తిరస్కరించాలి?: ముస్లింల ప్రతినిధివా?: ఒవైసీకి ముస్లిం నేత చురకన్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహ… Read More
0 comments:
Post a Comment