లోక్సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. నేటితో నామినేషన్ల స్వీకరణ ముగింపు .. తెలుగు రాష్ట్రాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TTtULf
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు క్లోజ్ ... నేడే చివరి రోజు
Related Posts:
గులాబీ దళాన్ని కలవరపెడుతున్న ఆ ఐదు లోక్ సభ స్థానాలు..! గెలుపు అంత వీజీ కాదంటున్న శ్రేణులు..!!హైదరాబాద్ : 16 లోక్ సభ స్థానాల గెలుపుపై భరోసా గా ఉన్న గులాబీ గూటిలో ఐదు ఎంపీ స్థానాల్లో గెలుపు గుబులు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ టీఆర్ఎ… Read More
ఇంట్రెస్టింగ్ : ప్రధాని రేసులో మొత్తం అవివాహితులేదేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎవరికి వారు సొంత వ్యూహ రచనలు వేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక బీజీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు బీ… Read More
ఏపిలో మంత్రులకు తప్పని ఎదురీత..! కాస్త అటుఇటు ఐనా పడవ బోల్తా పడ్డట్టే..!!విజయవాడ/హైదరాబాద్ : ఏపిలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో 18 రోజుల సమయం మాత్రమే మ… Read More
దేవేందర్తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?హైదరాబాద్ : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పడు ఎడమొహం, పెడమొహంగా ఉండే నేతలు ఆప్యాయ పలకరింపులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగ… Read More
భారత తొలి లోక్పాల్గా జస్టిస్ పీసీ ఘోష్ ప్రమాణస్వీకారంఢిల్లీ: దేశంలోనే తొలిలోక్పాల్గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్తో ప్రమాణ స్వీకారం చేయించా… Read More
0 comments:
Post a Comment