తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఏపి లో టిఆర్ఎస్ లేనప్పుడు ఏపిలో మీకేం పని అంటు లేఖ పేర్కోన్నారు..దీంతోపాటు పలు ప్రశ్నలను ఆయన సంధించారు..జగన్ కు వెయ్యి కోట్లు ఎన్నికల ఖర్చు కోసం పంపారంటూ ఆరోపణలు చేశారు. ఏపీ, తెలంగాణ చిచ్చు..! పట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TTtuEF
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఏపి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బ
Related Posts:
దక్షిణ రైల్వేలో 142 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలదక్షిణ భారత రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 142 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్… Read More
పవన్కు అంత సినిమాలేదంటున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం అంతగా ఉండదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చేశాయి. పలు జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన గణాంకాలు ఆ పార్టీ ఆశలపై న… Read More
వైఎస్ జగన్, కేసీఆర్లకు ప్రతిపక్షం గాలం! వాళ్లొస్తే..చంద్రబాబు పరిస్థితేంటీ?అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 24 గంటలు కూడా లేదు. ఈ రాత్రి గడిస్తే- ఫలితాలు వెలువడుతాయి. రాజు ఎవరో..బంటు ఎవరో తేలిపోతుంది. ద… Read More
వెరైటీ దొంగలు... పోలీస్ స్టేషన్నే దోచుకున్నారు!పోలీస్. ఆ పేరు వినగానే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే తెలియని భయం ఆవహిస్తుంది. అలాంటిది కొందరు దొంగలు మాత్రం ఏకంగ… Read More
విశ్వప్రయత్నాలు, అత్యవసర సమావేశం: ఉంటుందా, ఉడుతుందా, బీజేపీ వెయిటింగ్, ఢిల్లీలో !బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన… Read More
0 comments:
Post a Comment