ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే విజయావకాశాలపై అన్ని పార్టీలు ఓ అంచనాకు వస్తున్నాయి. ఇంకా మూడు దశల పోలింగ్ మిగిలి ఉండగానే ఫలితాల్లో తమ స్థానం ఏమిటో లెక్కలేసుకుంటున్నాయి. నాలుగు దశల ఎన్నికల పోలింగ్ సరళి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశిస్తోంది. త్రీ డిజిట్ మార్కు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DMjFyb
ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ గంపెడాశ! త్రీ డిజిట్ మార్క్ క్రాస్ చేస్తామని ధీమా!
Related Posts:
మంత్రి వర్గ విస్తరణకు డేట్ ఫిక్స్: రెబల్ ఎమ్మెల్యేల దెబ్బకు సీఎం, వేచి చూస్తున్న బీజేపీ లీడర్స్!బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారైయ్యింది. మంత్రి వర్గంలో చేరే ఎమ్మెల్యేల జాబీతాను ముఖ్యమంత్రి కుమారస్వామి సిద్దం చ… Read More
హలో..హలో.. సోమిరెడ్డి గారూ..! వినిపిస్తోందా..? నెల్లూరులో మన దారెటు సార్..!!అమరావతి/హైదరాబాద్ : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ పేరు ఆంధ్రా రాజకీయాలలో సుపరిచితమే..ఈయన ఐదు సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలయ్యారు...నాలుగు సార్లు… Read More
వీడియో వైరల్ : ఓ హోటల్లో గెరిటె తిప్పి సర్వర్లుగా మారిన ధనవంతులువారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. నిత్యం బిజీగా గడిపే మనుషులు. ఒక్క నిమిషానికి వారి ఆదాయం కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఒక్కసారిగా వారు సర్వర్లుగ… Read More
అరే సాంబా వచ్చేయ్ రా పోదాం..! ఇక మనకు ఇక్కడ పని లేదంటున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్ : గబ్బర్ సింగ్ తప్పుకున్నారు. ఇంత జరిగాక ఎందుకు ఉంటారు... ఆయన తప్పుకోవడమే బెటర్.. దాదాపు గుడ్ బై చెప్పినట్టే.. పవన్ కళ్యాణ్ రాజకీయాల… Read More
వాజీ..వాజీ.. వాజీ..! ఆపరేషన్ గరుడ ఎటుపాయె శివాజీ..??అమరావతి/హైదరాబాద్ : ఏపీ కి ప్రత్యేక హోదా గురించి కొన్ని రోజులు ప్రత్యేక ఉద్యమం చేసిన హీరో శివాజీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గరుడ శివాజీగా గుర్తింపు … Read More
0 comments:
Post a Comment