నిజామాబాద్: తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 కార్పొరేషన్లలో దాదాపు అన్నింటినీ టీఆర్ఎస్ ఖాయం చేసుకుంది. అయితే, ఒక్క నిజామాబాద్లో మాత్రం ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మేయర్ పదవికి కావాల్సినంత బలం రాలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మేయర్ పదవిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vgZN4K
Sunday, January 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment