తదుపరి నేవీ ఛీఫ్గా కరంబీర్ సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మే 31 2019తో ప్రస్తుత నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం వైస్ అడ్మైరల్ సింగ్ వైస్ ఛీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కరంబీర్ సింగ్ పూర్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQtsGc
తదుపరి నేవీ ఛీఫ్గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్
Related Posts:
ఉత్తమ్రెడ్డి ఇంట్లో చోరీ కేసు చేజ్, నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 16 రాష్ట్రాల్లో..కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో చోరీ కేసును పోలీసులు చేధించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆరిఫ్ దొంగతనం చేశా… Read More
కన్నతండ్రిపై పోలీసులకు 8 ఏళ్ల బాలుడి ఫిర్యాదు.. ఇంతకు ఏం జరిగిందంటే..!నిజామాబాద్ : కాలం మారింది. పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఏ విషయంలోనైనా వెంటనే స్పందిస్తున్నారు. అదే క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వెలుగు చ… Read More
సీన్ రివర్స్: సీబీఐ వాదనకు మద్దతుగా టీడీపీ: ప్రధానితో భేటీపైన అదే వాదన..!ఏపీలో మరోసారి సీబీఐ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సీబీఐకు కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందంటూ ఏపీలో అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉ… Read More
ఇవిగో రుజువులు: బాబ్రీ మసీదు కింద ఆలయం ఉండేదన్న లాయరున్యూఢిల్లీ: బాబ్రీ మసీదు నిర్మాణం కింద రామమందిరం ఉండేదని చెప్పేందుకు రుజువులు ఉన్నాయని రామ్లల్లా తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ సుప్రీంకోర్టుకు తె… Read More
సవాల్: అక్రమ ఆస్తులు నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా, కాంగ్రెస్ లేడీ ఎమ్మెల్యే లక్ష్మి !బెంగళూరు: తాను అక్రమంగా ఆస్తులు సంపాదించానని ఎవరైనా నిరూపిస్తే ఆ అస్తులను ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల… Read More
0 comments:
Post a Comment