Sunday, March 24, 2019

తదుపరి నేవీ ఛీఫ్‌గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్

తదుపరి నేవీ ఛీఫ్‌గా కరంబీర్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మే 31 2019తో ప్రస్తుత నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం వైస్ అడ్మైరల్ సింగ్ వైస్ ఛీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కరంబీర్ సింగ్ పూర్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HQtsGc

Related Posts:

0 comments:

Post a Comment