అమరావతి: మరో 24 గంటలు! రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. విభజన తరువాత ఏర్పాటైన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు వైఎస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతానికి ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. కొద్దిరోజుల తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W8fCaJ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ కుటుంబం ఎదురెదురు!
Related Posts:
ఉగ్రవాదుల మృతిపై బీజేపీలో భిన్న వాదనలు .. 250 మంది చనిపోయారన్న షా .. లెక్కచెప్పలేమన్న మంత్రులున్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దళం చేసిన దాడులు అధికార బీజేపీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని రెండురో… Read More
ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య, సూట్కేసులో మృతదేహం: ప్రమాదంలో మాజీ ప్రియుడు మృతిమహబూబ్ నగర్/మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయురాలైన ఓ మహిళా డెంటిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె సిడ్నీలో ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయారు. ఆ తర్వా… Read More
తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొలగించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!!హైదరాబాద్ : తెలుగుదేశం ఇంతకుముందు ప్రాంతీయ పార్టీ. ఇపుడు అది జాతీయ పార్టీ కాబట్టి రెండు జాతీయ పార్టీలకు ఒకే గుర్తు ఉండరాదు. అందువల్ల సమాజ్ వాదీ… Read More
అయోధ్య కేసులో తీర్పు రిజర్వ్: మధ్యవర్తిత్వానికి హిందూ సంఘాలు నో, ముస్లీం సంఘాలు ఓకేన్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించాలా వద్దా అనే దానిపై సుప్రీం కోర్టు బుధవా… Read More
డేటా చోరీ కేసు... ఐటీగ్రిడ్ యజమాని అశోక్ ఎవరు ? ఆయన ఏం చేశాడు ?ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు తెలంగాణా పోలీసులు . ఏపీ ప్రజల కీలక స… Read More
0 comments:
Post a Comment