అమరావతి/హైదరాబాద్ :ఈ సారి అంటే ఇప్పుడు 2019లో జరుగుతున్న సాధారణ ఎన్నికలను సోషల్ మీడియా చాలా వరకు ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. నచ్చిన పార్టీకి అనుకూలంగా కామెంట్లు, నచ్చని పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్టు కొడుతున్నాయి. అంతే కాకుండా పలానా పార్టీకే ఒటెయ్యండంటూ సూచనలు కూడా చేస్తున్నారు కొంత మంది పార్టీ అభిమానులు. ఇంతవరకూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FxG5Vk
వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజకీయ ప్రస్తావనా..? జర బద్రం..! సోషల్ మీడియా పై ఈసీ డేగ కన్ను..!!
Related Posts:
రెండు లోక్ సభ నామినేషన్లు ఓవైసి వద్ద రెండు తుపాకులుసార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురు అయింది..దీంతో తెలంగాణ నుండి మొదటి రోజు రెండు నామినేషన్లు ధాఖలయ్యాయి. అందులో ఒకటి ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దిన్… Read More
కాశ్మీర్ బాధ్యత కేసీఆర్ కు ఇవ్వండి ! ఆయన పరిష్కరిస్తారట.. మోడీకి లేఖ రాస్తానంటున్న కాంగ్రెస్ సీనియర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హునుమంతరావు. రాష్ట్ర సమస్యలు పట్టని కేసీఆర్ .. దేశంలో నెలకొన్న ప్రాబ్లమ్స్ పరిష… Read More
నిరుపేద మహిళా రైతును లోక్ సభ బరిలో దింపిన అధికార పార్టీభువనేశ్వర్: ఆమె పేరు ప్రమీలా బిసోయ్. వయస్సు ఆరు పదుల పైనే. నిరుపేద మహిళా రైతు. ఆమెకు ఉన్న వ్యవసాయ భూమి కనీసం ఎకరం కూడా లేదు. ఎకరం కంటే తక్కువ ఉన్న వ్య… Read More
చంద్రబాబు చేస్తోన్న విమర్శలపై తొలిసారిగా నోరు విప్పిన ప్రశాంత్ కిశోర్పాట్నా: రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించినప్పటి నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నిచోట్లా చేస్తోన్న విమర్శ.. `బిహార్ తరహా రాజకీయ… Read More
రాయపాటి రాజకీయం..! చేరేనా గమ్యస్థానం...?అమరావతి/హైదరాబాద్ : అన్నీ వున్నా అంగట్లో శని ఉందన్న చందంగా ఉంది ఆ రాజకీయ నాయకుడి పరిస్థితి. అంతే కాదు సుధీర్ఘ అనుబవం ఉన్నా రాజకీయంగా కలసిరా… Read More
0 comments:
Post a Comment