సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. లోక్సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి నేటితో తెర పడనుంది. 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల మేరకు సాయంత్రానికి రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముగించనున్నాయి. బెంగాల్లో ఘర్షణల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే ప్రచారం ముగిసింది. గురువారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W6wDRU
తుది అంకానికి చేరిన సార్వత్రిక సమరం.. నేటితో ముగియనున్న చివరి విడత ప్రచారం
Related Posts:
తెలంగాణపై కమలం ప్రత్యేక ఫోకస్..! అందుకే అటునుంచి నరుక్కొస్తున్న బీజేపి..!!హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అలాగే అందుతున్నాయి.… Read More
ఓరి సన్నాసి అదేం పద్దతిరా..? భార్యను బెదిరించడానికి అదేం బ్లాక్ మెయిల్ రా యెదవా..??చిత్తూరు/హైదరాబాద్ : కొన్ని జీవితాలు విచిత్రంగా సాగుతుంటాయి. కష్టాల కడలినుండి బయటపడేందుకు ప్రాంతం మారినా, వ్యక్తుల్ని మార్చుకున్నా, సమాజానికి దూరంగా ఉ… Read More
మొగున్ని అతని ప్రియురాలిని కెమెరాల ముందు చితక్కొట్టిన మరో భార్యా.. అక్రమ సంబంధాల ఎఫెక్ట్!!(వీడియో)హైదరాబాద్ : కలకాలం తోడుంటానని చెప్పిన భర్త మాట తప్పాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య గుండె పగిలిపోయింది. ఆమె చూస్తూ … Read More
చివరి నిమిషంలో ఆలోచన విరమించిన బీజేపీ..ఆగమేఘాలపై యెడ్డీ ప్రమాణం ఇందుకేనా..?గత మూడు రోజుల్లో కర్నాటక రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత యడియూరప్ప క… Read More
సాహసోపేత వ్యాఖ్యలు చేసిన కలెక్టర్..! అసహనానికి లోనై బదిలీ వేటు వేసిన టీ సర్కార్..!!హైదరాబాద్: కొన్ని సందర్బాల్లో నామమాత్రపు వ్యాఖ్యలకు ఊహించని శిక్షలు ఎదురౌతుంటాయి. ఒక్క దెబ్బతో పని చేయాలన్న ఉత్సాహం మొత్తం మంటగలిసిపోతుంది. ఉద్యోగం మా… Read More
0 comments:
Post a Comment