వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ, చంద్రబాబు సారధ్యంలోని టీడీపీకి విరాళాలు అమాంతం తగ్గిపోయాయి. జగన్ పార్టీకి ఒక మోస్తారుగానైనా డొనేషన్లు రాగా, చంద్రన్న పార్టీకి మాత్రం అనూహ్యంగా తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడప్పుడే ఎన్నికలు లేకపోవడం వల్లే.. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతోన్న వైసీపీకి, అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి చేరిన టీడీపీకి విరాళాలిచ్చే దాతల సంఖ్య తగ్గింది.. మజ్లిస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XZNgOm
జగన్ క్రేజ్ బాగా తగ్గింది -చంద్రబాబు ఇంకా కిందికి -వైసీపీ, టీడీపీల విరాళాల్లో తగ్గుదల: ఈసీ రిపోర్ట్
Related Posts:
ఖబడ్దార్.. బయటికొస్తే రూ.2 లక్షలు ఫైన్..కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావలన్న ప్రభుత్వ ఆదేశాలు తొలి రెండు రోజులు దాదాపు ప్లాప్ అయ్యాయి. కఠిన చట్టాల్లో ఒకటిగా పేరుపొం… Read More
2020లో పంచాంగ రీత్యా ఎలాంటి సంఘటనలు జరగబోతాయి...?2020 లో పంచాంగ రిత్య జరగబోవు సంఘటనలు డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్… Read More
తెలంగాణాలో డేంజర్ బెల్స్ ... 36కు చేరిన కరోనా పాజిటివ్ కేసులుప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అగ్ర దేశాలను వణికిస్తుంది . ఇక తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తున్న కరోనా ప్రపంచ దేశాలకు కంటి మీ… Read More
జ్వరం వస్తే కరోనా పరీక్షలు చెయ్యాల్సిందే.. తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయంతెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణ… Read More
లాక్డౌన్ ఉన్నా.. మీడియాకు అంతరాయం కలిగిచొద్దు: రాష్ట్రాలకు కేంద్రం స్పష్టంన్యూఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొవిడ్-19 విజృంభన నేపథ్యంలో ప్రసార మాధ్య… Read More
0 comments:
Post a Comment