ఢిల్లీ : ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. మోడీ రెండోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా యూపీఏ నాయకులు ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మూడు పార్టీల నాయకులతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jxrf4k
టచ్లో ఉన్నామంటున్న పవార్.. అదేంలేదన్న జగన్, కేసీఆర్..
Related Posts:
మోడీకి ఇమ్రాన్ ఖాన్ షాక్- ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ రివర్స్- ఇప్పుడు కుదరదంటూభారత్లో ఐదు రాష్ట్రాల వేళ పాకిస్తాన్తో రాత్రికి రాత్రి దౌత్య సంబంధాలు పెంచుకునేందుకు వీలుగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలి… Read More
Brother wife: తాగుబోతు మొగుడు అడ్రస్ లేడు, వదినపై మరిది, ఫ్రెండ్, రివాల్వర్ పెట్టి !చెన్నై/ లక్నో: తాగుబోతు మొగుడు ఎక్కడ చచ్చాడో తెలీక అతన్ని వెతికివెతికి విసుగు చెందిన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. మొగుడు లేని లేడీ మీద చుట్టుపక్కల … Read More
టీటీడీ సంచలన నిర్ణయం ... శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు రీ ఎంట్రీతిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానార్చకుడు హోదాలో మళ… Read More
ఇక నారా లోకేష్ వంతు: ఈ సాయంత్రం తిరుపతిలో పాదయాత్ర: యూత్ టార్గెట్తిరుపతి: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నకి వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగ… Read More
టీ ఎస్టేట్ కూలి..తాగుబోతు: భార్య పుట్టింటికి: పెట్రోల్ పోసి నిప్పు: బయట గొళ్లెం: ఆరుమంది దహనంబెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య తరఫు కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ఆమె సోదరుడి కుటుంబాన్ని మంట… Read More
0 comments:
Post a Comment