Wednesday, May 22, 2019

ట‌చ్‌లో ఉన్నామంటున్న పవార్.. అదేంలేదన్న జగన్, కేసీఆర్..

ఢిల్లీ : ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. మోడీ రెండోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా యూపీఏ నాయకులు ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మూడు పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jxrf4k

Related Posts:

0 comments:

Post a Comment