ఢిల్లీ : ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. మోడీ రెండోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా యూపీఏ నాయకులు ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మూడు పార్టీల నాయకులతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jxrf4k
టచ్లో ఉన్నామంటున్న పవార్.. అదేంలేదన్న జగన్, కేసీఆర్..
Related Posts:
నిమ్మగడ్డ సుడిగాలి పర్యటన: పోలింగ్ బూత్లల్లో సర్ప్రైజ్ విజిట్విజయవాడ: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. సాయంత్రం 5… Read More
మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరన ఎందుకు చేయాలి ..? ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
విజయవాడలో జోరుగా పోలింగ్- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువుర… Read More
మహాశివరాత్రి అంటే ఏంటి..? ఆరోజున పాటించాల్సిన ముఖ్యమైన మూడు అంశాలేంటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
పక్క రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్: ప్రమాదకరమైన దక్షిణాఫ్రికా రకం: తొలి పాజిటివ్ కేసుబెంగళూరు: కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు 10 వేలకు దిగువగా నమోదయ్యే కేసులు.. ఇప్పుడు 20 వేలకు చే… Read More
0 comments:
Post a Comment