బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్య తరఫు కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ఆమె సోదరుడి కుటుంబాన్ని మంటల్లో తగులబెట్టాడు. ఈ ఘటనలో ఆరుమంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నపిల్లలు ఉండటం స్థానికంగా విషాదాన్ని నింపింది, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cM0J4s
టీ ఎస్టేట్ కూలి..తాగుబోతు: భార్య పుట్టింటికి: పెట్రోల్ పోసి నిప్పు: బయట గొళ్లెం: ఆరుమంది దహనం
Related Posts:
ఏపీ బడ్జెట్లో అప్పులే.. ఆదాయమేది?: మోడీతో విభేదాలు లేవంటూ చంద్రబాబుఅమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, వైసీపీ సర్కారు విధానాలు, ప్రధానితో విభేదాలు లాంటి అంశాలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక … Read More
గుమ్మడి కాయ ఇంటి గుమ్మానికి వేలాడదీయం వెనక కథేంటి..? రక్షణగా నిలుస్తుందా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్.. ఘర్షణలపై తొలిసారి.. సీఎంలతో కాన్ఫరెన్స్.. జవాన్లకు నివాళి..రాళ్లు, ఇనుప కంచెలు చుట్టిన కర్రలతో అతికిరాతకంగా భారత సైనికులను హతమార్చిన చైనా దురాగతాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పెదవివిప్పారు. వాస్తవ నియంత్రణ… Read More
‘చైనా సైనికులు ఎంత మంది చనిపోయారో తెలిసేది మరో 50ఏళ్ల తర్వాతే’వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్-చైనా సైన్యాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సుమారు 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే… Read More
చైనా దురాక్రమణపై భారత్ నిప్పులు.. గాల్వాన్లో ఘర్షణపై అధికారిక ప్రకటన.. మోదీ యాక్షన్ ప్లాన్..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ వెంబడి) వెంబడి ఉద్రిక్తత మళ్లీ పెరగడం.. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు ఘర్షణ పడటం, … Read More
0 comments:
Post a Comment