తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానార్చకుడు హోదాలో మళ్లీ రమణ దీక్షితులు విధులలో చేరనున్నారు. ఆయన ఎంట్రీ పక్కా అయింది . రమణ దీక్షితులు తో పాటుగా ఆలయంలో మరికొంతమంది అర్చకులకు అవకాశం కలగనుంది. తిరుమల శ్రీవారి ఉత్సవ మూర్తులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mkCEF1
టీటీడీ సంచలన నిర్ణయం ... శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు రీ ఎంట్రీ
Related Posts:
ఏపి ఉద్యోగులకు సెలవుల పండుగ : రెండు స్పెషల్ సీఎల్ ల మంజూరు..ఈ సారి సంక్రాంతి పండుగ ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు పెలవుల పండుగా మారుతోంది. ఈ నెల 12 నుండి 20 వరకు వరుస సెలవులు వచ్చాయి. సాధారణంగా సంక్రాంతికి ఇచ… Read More
టిడిపిలోకే ఆలీ : అక్కడి నుండే పోటీ : ఆయనదే ఫైనల్..!కొద్ది రోజులు సినీ నటుడు ఆలీ ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. తొలి నుండి ఆలీ పవన్ కళ్యాన్ కు సన్నిహితుడు కావటంతో..జనసేన లో నే ఉంటారని భావ… Read More
సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షేహైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల… Read More
జగన్ కేసు విచారణ ఇక విజయవాడలోనే : కోర్టుకు అందిన అదేశాలు...!వైసిపి అధినేత జగన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై రాష్ట్ర ప్రభ… Read More
మళ్లీ తగ్గిన ఉష్ణోగ్రతలు... పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్లో 8 డిగ్రీలుఈ ఏడాది చలికాలం వింతైన అనుభవాలు చూపిస్తోంది. చలికాలం ప్రారంభమైన మొదట్లో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో ఈసారి చలి తక్కువగా ఉంటుందని చాలామంది భావించారు. అ… Read More
0 comments:
Post a Comment