తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానార్చకుడు హోదాలో మళ్లీ రమణ దీక్షితులు విధులలో చేరనున్నారు. ఆయన ఎంట్రీ పక్కా అయింది . రమణ దీక్షితులు తో పాటుగా ఆలయంలో మరికొంతమంది అర్చకులకు అవకాశం కలగనుంది. తిరుమల శ్రీవారి ఉత్సవ మూర్తులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mkCEF1
Saturday, April 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment