బెంగళూరు/న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫతాల లెక్కింపుకు ఒక్క రోజు గడువు ఉన్న సందర్బంలో ఆ పార్టీ నాయకుల్తో ఉత్సాహం మొదలైయ్యింది. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి ఎమ్మెల్యేల తీరుతో ఆ పార్టీ నాయకులు హడలిపోతున్నారు. కాంగ్రెస్ అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఢిల్లీ పయనం అయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EnDoED
ఢిల్లీకి అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేల లీడర్, చర్చలు, డిమాండ్లు, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో !
Related Posts:
భూవివాద పిటిషన్ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టుఢిల్లీ:అయోధ్యకు సంబంధించి మిగులు భూమిని తిరిగి ఇచ్చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.ఛీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలో… Read More
ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం : రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్..!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అం దించే కరెంట్ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది… Read More
లాడెన్లా వారిని మట్టుపెట్టాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కలుపుకునే టైం వచ్చింది: బాబా రాందేవ్న్యూఢిల్లీ: అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పట్టిన గతే జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్లకు కూడా పట్టాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్ద… Read More
కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ పౌర్ణమి నాడే... ఎందుకో తెలుసా ?ఎట్టకేలకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్ . కేసీఆర్ ఈ… Read More
లండన్ కు జగన్ : 10 రోజుల పర్యటన : అనుమతిచ్చిన కోర్టువైసిపి అధినేత జగన్ లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. గత నెలలోనే జగన్ లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయిత… Read More
0 comments:
Post a Comment