Friday, May 10, 2019

కేంద్రంలో యూపిఏ వస్తానే... తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది...జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు. తన భవిష్యత్ రాజకీయం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుయనుందని స్పష్టం చేశారు.అయితే ఇప్పటికే కేసీఆర్ , కేటీఆర్ బంధువులు ఆయన్ను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత గాంధిభవన్ లో ఉంటానో లేక తెలంగాణ భవన్‌లో ఉంటానో తేలిపోతుందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HbJ9Hd

Related Posts:

0 comments:

Post a Comment