సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు. తన భవిష్యత్ రాజకీయం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుయనుందని స్పష్టం చేశారు.అయితే ఇప్పటికే కేసీఆర్ , కేటీఆర్ బంధువులు ఆయన్ను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత గాంధిభవన్ లో ఉంటానో లేక తెలంగాణ భవన్లో ఉంటానో తేలిపోతుందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HbJ9Hd
కేంద్రంలో యూపిఏ వస్తానే... తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది...జగ్గారెడ్డి
Related Posts:
ఎన్ని వ్యూహాలైనా వేసుకోండి.. నాపేరు పవన్ కళ్యాణే కాదు: కేసీఆర్తో చర్చపై జనసేనానిగుంటూరు: తాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో మాట్లాడితే ఏవోవో అంటున్నారని జ… Read More
గోవా బీచ్లో రాహుల్ గాంధీ..! పర్యాటకులతో సెల్ఫీలుపనాజీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోవా తీరంలో సేదదీరుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో బిజీగా గడిపిన రాహుల్.. విహారయాత… Read More
హిందూ అమ్మాయిని టచ్ చేస్తే ఆ హ్యాండ్ కట్, తాజ్ మహల్ కట్టింది ఎవరంటే, కేంద్ర మంత్రి హెగ్డే !మడికేరి/ బెంగళూరు: ప్రతినిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. హిందూ అమ్మాయిలను వేరే మత… Read More
అయోధ్య కేసు: 29న జరగాల్సిన విచారణ వాయిదా, కారణమిదే, మాకు అప్పగిస్తే 24గం.ల్లో తేల్చేస్తాం: యోగిన్యూఢిల్లీ: అయోధ్య కేసును సుప్రీం కోర్టు ఈ మంగళవారం (జనవరి 29)వ తేదీన చేపట్టడం లేదు. కేసును విచారించాల్సిన ఐదుగురు జడ్జిల్లో ఓ జడ్జి అందుబాటులో ఉండటం … Read More
జగన్ పార్టీలోకి దగ్గుబాటి, చంద్రబాబు నిప్పులు: 'బీజేపీ-వైసీపీ జాయింట్ వెంచర్ తేలిపోయింది'అమరావతి: దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కే… Read More
0 comments:
Post a Comment