Friday, May 10, 2019

హైకోర్టులో భూపతి, యాదవరెడ్డి ఊరట : మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయొద్దని ఈసీకి ఆదేశం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు భూపతిరెడ్డి, యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలి చైర్మన్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ ఖాళీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోన్న వేళ భూపతి, యాదవరెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు .. ఎన్నికల నిర్వహణకు ఈ నెల 15 వరకు నోటిఫికేషన్ జారీచేయొద్దని స్పష్టంచేసింది. {image-090519mlcs2-1557419522.jpg

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Yhn53H

Related Posts:

0 comments:

Post a Comment