వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంపెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీలో కాబోయే సీఎం వైయస్ జగన్ కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామీ వారిని దర్శించుకున్న అనంతరం కడప వెళ్లనున్నారు జగన్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EGksBd
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ఈ రోజు జగన్ షెడ్యూల్ ఇలా
Related Posts:
బీహెచ్ఈఎల్లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైయి… Read More
లోక్సభ ఎన్నికలు 2019: ఈ రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్..పూర్తి సమాచారంఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. ఇప్పటికే తొలివిడత పోలింగ్ ముగియగా ఏప్రిల్ 18న రెండో విడత పోలింగ్ జరగనుంది. రెండో విడతల… Read More
దేశం విడిచి వెళ్లండి బంగ్లా నటుడికి కేంద్రం ఆదేశంఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ … Read More
ఫోన్ కాల్స్, పోస్ట్ మార్టం కీలకం! బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న కేసులో బిహారీ లెక్చరర్ హస్తం?విశాఖపట్నం: బీటెక్ విద్యార్థిని జోత్స్న అనుమానాస్పద మృతి కేసు ఓ అడుగు ముందుకు, రెండడగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవ… Read More
త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా .. ఎందుకంటేత్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్సభ స్థానానికి జరగాల్సి ఎన్ని… Read More
0 comments:
Post a Comment