సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలిగింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్డేట్ చేయలేకపోతున్నారు. కొందరు యూజర్లకు ఇన్స్టా అకౌంట్ ఓపెన్ కాలేదు. స్టోరీస్ చూసేందుకు కూడా వీలు కాలేదు. సమస్య దేశంలో ఉదయం నుంచి ఉంది. దీంతో పలువురు సమస్యను మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్లో లేవనెత్తారు. పోస్టులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zK60CH
ఇన్ స్టా డౌన్: కారణం ఇదే, నెటిజన్ల వెరైటీ పోస్టులు
Related Posts:
ఏపీలో బీసీ రిజర్వేషన్ రగడ, బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని కోరిందే చంద్రబాబు: మంత్రి మోపిదేవి..బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 58 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకో… Read More
delhi violence: ఐబీ అధికారి హత్య కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్ట్న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లలో ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార… Read More
కరోనా ఎఫెక్ట్ .. చికెన్ బిర్యానీ నో అంటున్న ప్రజలు ... బిజినెస్ లేక ఉసూరంటున్న రెస్టారెంట్లుకరోనా వైరస్ చికెన్ , మటన్ మార్కెట్లను మాత్రమే కాదు హోటళ్ళు, రెస్టారెంట్ లపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక… Read More
ఏసీ బస్సులు వెలవెల.. ఇద్దరు ప్రయాణికులతో భాగ్యనగరానికి, సూపర్ లగ్జరీ కూడా.. ఎందుకంటే...సాధారణంగా ఏసీ బస్సుల్లో టికెట్ హాట్ కేకే.. టికెట్ అంతా వీజీగా దొరకదు. ఇక సమ్మర్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కరోనా వైరస్ వల్ల ఏసీ బస్సుల్లో… Read More
జేసీ బ్రదర్స్ కు మరో షాక్: దివాకర్ ట్రావెల్స్లోని బస్సుల రిజిస్టేషన్ల రద్దుకు చర్యలుజేసీ బ్రదర్స్ కు మరోమారు భారీ షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారు రవాణా శాఖాధికారులు . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడి, నకిలీ ఇన్సూరెన… Read More
0 comments:
Post a Comment