దళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళిరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల నారాయణగిరిపల్లి, వెల్తుర్లపల్లి గ్రామాల్లో దళిత, గిరిజన దండోరా కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలు చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గ దళితులపై వరాలజల్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zFSz6V
దళితులపై కపట ప్రేమ, కేసీఆర్పై సీతక్క నిప్పులు
Related Posts:
సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉంటే నేషనల్ హైవేస్లో డిప్యూటీ మేనేజర్ పోస్టులునేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 48 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుం… Read More
అంతరిక్షంపై ఇక ప్రైవేటు ఆధిపత్యం: మానవ సహిత ప్రయోగం సూపర్ సక్సెస్: డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ఫ్లోరిడా: అంతులేని అద్భుతాలకు, అంతే తెలియని ఖగోళ వింతలకు ఆలవాలమైన అంతిరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయించడానికి ఓ ప్రైవేటు సంస్థ శ్రీకారం చుట్టింది. ఓ ముందడ… Read More
శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం: ఏడుకొండలవాడి తొలి దర్శన భాగ్యం వారికే: త్వరలో ఆన్లైన్తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8… Read More
చైనాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటాం, ట్రంప్ మధ్యవర్తిత్వంపై అమిత్ షా నో కామెంట్..సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతోన్న డ్రాగన్ చైనా అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. చైనాతో ఉన్న సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తెలిపా… Read More
నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్వీస్ట్: సర్క్యులర్ వెనక్కి తీసుకున్న ఏపీ ఈసీ, ఏజీ మాట్లాడిన కాసేపటికే...ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఏపీ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. అయితే నిమ్మగడ్డను బాధ్యతలు స… Read More
0 comments:
Post a Comment