దళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళిరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల నారాయణగిరిపల్లి, వెల్తుర్లపల్లి గ్రామాల్లో దళిత, గిరిజన దండోరా కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలు చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గ దళితులపై వరాలజల్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zFSz6V
దళితులపై కపట ప్రేమ, కేసీఆర్పై సీతక్క నిప్పులు
Related Posts:
కరోనాను తగ్గించే ఆయింట్ మెంట్ ... యూఎస్ఎఫ్డీఏ ఆమోదంప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టడం కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను కనుగొనడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. చాలా వ్యాక్సిన్ల… Read More
ఏపీలో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు... మరో 97మంది మృతి....ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,91,326… Read More
ఫ్రాన్స్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ: కుమార్తె కోసం: బెంగళూరుకు జగన్ దంపతులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. అక్కడ … Read More
వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలారాజమండ్రి: ఏపీ జీవనాడిగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు పనులు వరద ఉధృతిలోనూ కొనసాగుతున్నాయి. సుమారు వారం రోజుల పాటు నిలిపివేసిన నిర్మాణ పనులు పునః ప్రా… Read More
సీఎం పర్సనల్ సెక్రటరీ పేరుతో మోసాలు... కరీంనగర్లో యువకుడి అరెస్ట్...ముఖ్యమంత్రి కేసీఆర్ పర్సనల్ సెక్రటరీనంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ యువకుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఎం కార్యాలయానికి చెందిన … Read More
0 comments:
Post a Comment