Thursday, September 2, 2021

దళితులపై కపట ప్రేమ, కేసీఆర్‌పై సీతక్క నిప్పులు

దళితులపై సీఎం కేసీఆర్‌ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళిరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల నారాయణగిరిపల్లి, వెల్తుర్లపల్లి గ్రామాల్లో దళిత, గిరిజన దండోరా కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలు చేస్తూ హుజూరాబాద్‌ నియోజకవర్గ దళితులపై వరాలజల్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zFSz6V

Related Posts:

0 comments:

Post a Comment