భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు 60 రోజుల తర్వాత ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. తూర్పు లదాక్ లోని కీలక ప్రాంతాలను ఆక్రమించడే లక్ష్యంగా హింసాత్మక కవ్వింపులకు పాల్పడిన చైనా మన జవాన్లు 21 మందిని పొట్టనపెట్టుకుంది. చివరికి భారత్ వాదనకే తలొగ్గి అది వెనుదికగక తప్పలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gubibs
Monday, July 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment