ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఓ కౌన్సిలర్ ప్రాణాలను కాపాడుకోలేకపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా స్వయంగా తానే ఎంత ప్రయత్నించినా.. ఎక్కడా ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో బెడ్స్ దొరకలేదన్నారు. ఐదు రోజులుగా బెడ్స్ కోసం గౌసియా బేగం అనే ఆ కౌన్సిలర్ తిరగని ఆస్పత్రి లేదన్నారు. ఎక్కడికెళ్లినా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోందని...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f7vjEr
Monday, July 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment