దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రంగనాయకమ్మ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవపట్టించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారని ఆమెపై అభియోగంమోపిన సీఐడీ.. గురువారం సుదీర్ఘంగా ప్రశ్నించింది. సీఐడీ ఎస్పీ సరిత పర్యవేక్షణలో ఈ దర్యాప్తు సాగుతోంది. అనంతరం ఆమెను ఇంటికి పంపేసిన అధికారులు.. మరోసారి విచారణకు రెడీగా ఉండాలని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zVkaaf
రంగనాయకమ్మపై సీఐడీ కీలక ప్రకటన.. పాతవన్నీ తిరగదోడారు.. కార్యకర్తగా నిర్ధారణ, మల్లాదితో మళ్లీ విచారణ
Related Posts:
ఇస్రో హిస్టరీలో మరో సక్సెస్... ఇమిశాట్ రాకతో శత్రు రాడార్ల ఖేల్ ఖతం!భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సక్సెస్ సాధించింది. పీఎస్ఎల్వీ సీ 45 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ… Read More
లోకసభ ఎన్నికలు 2019: మెదక్ నియోజకవర్గం గురించి తెలుసుకోండిమెతుకుసీమగా పేరుగాంచిన మెదక్... తెలంగాణలో ప్రత్యేకంగా నిలుస్తోంది. కీలక నేతలను దేశానికి అందించిన ఘనత... మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్ సొంతం. ఇందిరాగాంధీ… Read More
ఎల్బీ స్టేడియంలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ .. టీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ తో మోడీ సభపై ఆసక్తిగత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన బిజెపి ఇప్పుడు జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్… Read More
టీడీపీ పతనం ఖాయం: మళ్లీ తెలుగులో ట్వీటిన మోడీ!అమరావతి/హైదరాబాద్: దక్షిణాది కీలకమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. వరుసపెట్టి ప్రధానమంత్రి నరేంద… Read More
లోకసభ ఎన్నికలు 2019: నల్గొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో నల్గొండ ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి లోక్సభ నుంచి దాదాపు అన్… Read More
0 comments:
Post a Comment