హైదరాబాద్లో మరోసారి కామంధులు రెచ్చిపోయారు. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సాముహిక అత్యాచారం చేశారు. అనంతరం మహిళలను వదిలివేసి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అత్యాచారానికి గురైన మహిళ కేకలు వేయడంతో దుండగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్తానికులు వచ్చి ఆమేకు కాపాడారు. హైదరాబాద్ శివారులో శుక్రవారం మరోదారుణం చోటుచేసుకుంది. నార్సింగి ప్రాంతంలోని పుప్పాలగూడలో ముగ్గురు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32XaW73
నార్సింగిలో మహిళ కిడ్నాప్, అత్యాచారం
Related Posts:
కాంగ్రెస్ కు షాక్ .. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ .. ముహూర్తం ఖరారుకాంగ్రెస్ పార్టీ కి స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా పెద్ద షాక్ తగలనుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీ… Read More
తెలంగాణా కు వర్తించని ఎన్నికల కోడ్ ఆంధ్రాకు వర్తిస్తుందా .. లోకేష్ ఫైర్ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఒక పక్క వైసీపీ , మరోపక్క బీజేపీ , ఇంకోపక్క టీఆర్ఎస్ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. అంతే కాదు ఈసీ , సీఎస్ లు సైతం చంద్రబాబు… Read More
నాకు కాదు మోదీకి నిద్రపట్టడం లేదు : ప్రధాని కామెంట్లపై దీదీ గుస్సాకోల్ కతా : ప్రధాని మోదీ వ్యాఖ్యలను దీదీ మమత బెనర్జీ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ తర్వాత మమతకు నిద్రపట్టడం లేదని మోదీ వ్యాఖ్… Read More
వేసవి సెలవులకు వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిఈస్టర్ పండుగ తో పాటు , వేసవి సెలవులు గడపాలని ఎంతో ఆశతో అమ్మమ్మ ఇంటికి బయలుదేరిన చిన్నారులను మృత్యువు కబళించింది. విధి కాటేసింది. ఎదురుగా వస్తున్న కారు… Read More
రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తాలోక్ సభ ఎన్నికలు ముగిసినా లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై తెలంగాణా ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం లోక్ సభ పరిధిలో పోలింగ… Read More
0 comments:
Post a Comment