న్యూఢిల్లీ: మనదేశం నుంచి వెళ్లి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో చదివి వైద్య విద్యను చదివిన చాలా మంది విద్యార్థులు భారతదేశంలో ప్రొక్టిస్ చేసుకునేందుకు లైసెన్స్ పొందడంలో మాత్రం విఫలమవుతుండటం గమనార్హం. కేవలం 15శాతం మంది మాత్రమే ఈ లైసెన్స్ పొందడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p5Wxqr
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment