హుజుర్నగర్లో నేడు తలపెట్టిన టీఆర్ఎస్ ప్రజా కృతజ్ఞత సభకు మరోసారి వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణం అంతా బురదమయంగా మారింది. మరోవైపు సభ ప్రాంగణంలో వేసిన కుర్చీలు ఇతర సామాగ్రీ తడిసి ముద్దయ్యాయి. కాగా సాయంత్రం నాలుగు గంటలకు సభ జరగాల్సి ఉంది. దీంతో సీఎం సభకు వెళతారా లేదా రద్దు చేస్తారా అనేది తేలాల్సి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PieSLv
హుజుర్నగర్ సభకు మరోసారి వర్షం అడ్డంకి...! సాయంత్రం 4 గంటలకు సభ
Related Posts:
బాబు పాలన మీద విరక్తి పుట్టింది : గెలిచేది జగనే : వైసిపి లో చేరిన జై రమేష్..!వైసిపి లో మరో టిడిపి ముఖ్యుడు చేరారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిగా వ్యవహరించిన దాసరి జై రమేష్ లోటస్ పాండ్ లో జగన్ ను కలిసారు. ఏపిలో చం… Read More
పోలీస్ ఉద్యోగ వేటలో యువకుడు దుర్మరణంఇబ్రహీంపట్నం/ హైదరాబాద్ : ఎదిగొచ్చిన కొడుకు కుంటుంబానికి అండగా ఉంటాడనుకుంటే కాన రాని లోకాలకు వెళ్లిపోయి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు ఓ … Read More
విశాఖ స్టీల్ ప్లాంటులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 319 పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటె… Read More
దేశం కోసం మరో కొడుకును ఆర్మీకి ఇస్తా .. పాకిస్తాన్ పై ప్రతిదాడి చేయాలన్న వీరజవాను తండ్రిపాట్నా : పుల్వామా ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఈ దాడిని హేయనీయమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రదాడిలో జవాన్ల వీరమరణంతో ఆయా కుటుంబాల్లో విషా… Read More
పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సాదా సీదాగా ప్రారంభ కార్యక్రమం: ఉగ్రదాడికి నివాళిగాన్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం పట్టాలు ఎక్కింది. ట్రైన్ 18గా పిలిచే ఈ రైలుకు ఇం… Read More
0 comments:
Post a Comment