హుజుర్నగర్లో నేడు తలపెట్టిన టీఆర్ఎస్ ప్రజా కృతజ్ఞత సభకు మరోసారి వర్షం అడ్డంకిగా మారింది. సభా ప్రాంగణం అంతా బురదమయంగా మారింది. మరోవైపు సభ ప్రాంగణంలో వేసిన కుర్చీలు ఇతర సామాగ్రీ తడిసి ముద్దయ్యాయి. కాగా సాయంత్రం నాలుగు గంటలకు సభ జరగాల్సి ఉంది. దీంతో సీఎం సభకు వెళతారా లేదా రద్దు చేస్తారా అనేది తేలాల్సి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PieSLv
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment