అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానిపై వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ. 10 కోట్లు ఖర్చు చేశారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ కేబినెట్ మంత్రులు అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366ufN2
జగన్ బాత్రూంకు 48 లక్షల ఖర్చా?: పేర్ని నానికి వర్ల కౌంటర్
Related Posts:
డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల బాంబు: అభిశంసన ప్రకటన..పదవీ గండం: క్రిస్మస్ లోగా ఓటింగ్..!వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పదవీ గండాన్ని ఎదుర్కోనున్నారు. అమెరికా పార్లమెంట్ లో డెమోక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ … Read More
సీఎం జగన్ మైండ్గేమ్ ఎక్స్పర్ట్.. వరుణుడిని కూడా జైలుకు తీసుకెళ్తాడు.. చంద్రబాబు ఫైర్రైతు భరోసా అంశం ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారి తీసేలా చేసింది. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంతేక… Read More
పీఎస్ఎల్వీ హాఫ్ సెంచరీ: రిశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్: తిరుమలలో ఇస్రో ఛైర్మన్..!నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకోనుంది. అత్యంత ప్రత… Read More
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్... ఇంజనీర్ల ప్రతిభకు అభినందనలుతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సంధర్భంగా ప్రాజెక్టు నిర్మాణంపై వివరాలు అడిగి తెలుస… Read More
పెళ్లిలో టిక్టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్లో కాల్పులున్యూఢిల్లీ: వినోదపు వీడియో యాప్ ‘టిక్టాక్' వీడియో రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టింది. ఓ గ్రూపులోని నలుగురు సభ్యులు మరో గ్రూపుపై కాల్పులకు తెగబడ్డారు. … Read More
0 comments:
Post a Comment