అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానిపై వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ. 10 కోట్లు ఖర్చు చేశారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ కేబినెట్ మంత్రులు అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/366ufN2
Friday, October 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment