నెల్లూరు : భారత అంతరిక్ష పరిశధన సంస్థ.. ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం ఉదయం 5.30గంటలకు పీఎస్ఎల్వీ సీ 46 రాకెట్ ప్రయోగించనున్నారు. ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు సోమవారం ప్రీ కౌంట్డౌన్ను విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EmLPA6
పీఎస్ఎల్వీ - సీ 46 ప్రయోగానికి సర్వం సిద్ధం.. 25గంటల పాటు కొనసాగనున్న కౌంట్డౌన్
Related Posts:
అత్త అని కనికరించని అల్లుడు, వియ్యంకుడు కూడా ...బరేలి : వరకట్న రక్కసి పెనుభూతమవుతోంది. విచక్షణ లేకుండా చేస్తోంది. వావి వరస, మంచి చెడు మరచిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో అలాంటి ఓ ఘటన జరిగింది. తనకు భా… Read More
టమాట ధర తగ్గిందిగా.. కిలో ధర 10 రూపాయలేనా?హైదరాబాద్ : నగరవాసులకు శుభవార్త. కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన టమాట మొత్తానికి దిగొచ్చింది. చాలా రోజులుగా కొండెక్కి ఎంతకూ దిగని టమాట ధరలు ఎట్టకేలకు త… Read More
రేప్ జరిగిందంటే... అందుకు కారణం నువ్వేనంటూ యువతిని గుండు గీసీ, ఊరేగించిన పంచాయితీ పెద్దలుఇటివల గ్రామపంచాయితీల్లో న్యాయం కోసం వెళితే భాదితులనే బహిరంగంగా శిక్షిస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తమకు అన్యాయం జరిగింది మోర్రో అంటూ పెద్ద మనుష్యు… Read More
భరతమాత నుదిట మెరిసిన తెలుగు సింధూరం .. రాకెట్ ఝుళిపించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. భరతమాత నుదిట తన విజయంతో సిదూరం దిద్ది భారతజాతి గౌరవాన్ని పెంచింది . ఫ… Read More
బీజేపీకి వైఎస్ జగన్ దెబ్బ, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ? రేసులో బళ్లారి శ్రీరాములు!బెంగళూరు: కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారా ? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కర్ణాటకలో బీజేపీని మరి… Read More
0 comments:
Post a Comment