Tuesday, May 21, 2019

ఈవీఎంలు కాదు..వీవీప్యాట్స్ లెక్కించాలి: ఎన్నిక‌ల సంఘం పైన విప‌క్షాల పోరు : నేడు ఢిల్లీలో కీల‌క భేటీ

ఎన్నిక‌ల సంఘం తీరుప పైనా..ఈవీఎంల పైనా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న బీజేపీత‌ర ప‌క్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రించిన తీరు పైన అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న 21 పార్టీల నేత‌లంతా ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు. ఈవీఎంల పైనా ఈ నేత‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వీవీప్యాట్స్ స్లిప్పుల‌ను తొలుత లెక్కించాల‌నే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWBsKq

Related Posts:

0 comments:

Post a Comment