అమరావతి: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా స్వాగతం పలకబోతోంది. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దుర్వినియోగం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదంటూ అప్పుడే ఎత్తిపొడుపులు కూడా మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K86qfm
ఖాళీ ఖజానా..పైగా అప్పులు: రూ. 2.58 లక్షల కోట్ల రుణాలు: కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవా?
Related Posts:
క్యాష్ కొట్టేశారు..ప్రీప్లాన్గా మద్యం బాటిళ్లు: పిచ్చాసుపత్రికి పంపిస్తారట: డాక్టర్ సుధాకర్విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియాలజిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పో… Read More
ఫిజికల్ డిస్టెన్స్: ప్రియుడితో ప్రధాని డేట్.. చోటులేదు పొమ్మన్న రెస్టారెంట్..సాధారణంగా పబ్లిక్ ప్లేసుల్లో పెద్ద వాళ్లు కనిపిస్తే గౌరవించి చోటిస్తాం.. అదే పొలిటీషియన్లయితే ప్రజల్ని కూడా నెట్టిపారేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించేస్తారు… Read More
ట్రిపుల్ ఎల్: భారత్ ముందు అతి పెద్ద సంక్షోభం: అవకాశంగా మార్చుకోబోతున్నాం: అందుకే..!న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో భారత్ ముందు అతి పెద్ద సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని అవకాశం మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ఆర్థికశాఖ … Read More
స్వయంప్రభ డీటీహెచ్: మరిన్ని ఛానళ్లు: పాఠాలు ఆన్లైన్లో: నరేగా కోసం రూ.40 వేల కోట్లు అదనంన్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిలువరించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాథమిక పాఠశా… Read More
లాక్డౌన్ 4.0: కొత్త రూల్స్ కఠినతరం.. తెలంగాణకు షాక్.. ఏపీకి ఊరట..కొత్త కేసుల్లో దేశ రికార్డు బద్దలువైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం చేపట్టిన దేశ వ్యాప్త లాక్ డౌన్ నాలుగో దశకు చేరినా, కరోనా విలయం ఇంకా తగ్గలేదు. పైగా, కొత్త కేసుల విషయంలో ఆదివారం సరికొత్త … Read More
0 comments:
Post a Comment