న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నిలువరించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూతపడ్డాయి. కోట్లాదిమంది విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని నుంచి గట్టెక్కడానికి తాము స్వయం ప్రభ పేరుతో ఆన్లైన్ ద్వారా విద్యను అందించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bAMsDW
స్వయంప్రభ డీటీహెచ్: మరిన్ని ఛానళ్లు: పాఠాలు ఆన్లైన్లో: నరేగా కోసం రూ.40 వేల కోట్లు అదనం
Related Posts:
జో బైడెన్ టీమ్లో మరో భారతీయ అమెరికన్ - పాలసీ డైరెక్టర్గా మాల అడిగ....అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ముందే భారతీయుల మనసు గెల్చుకున్న జో బైడెన్ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచాక భారతీయులకు తన టీమ్లో కీలక స్ధానాలు కట్టబెడుతు… Read More
Sasikala: చిన్నమ్మకు చిత్రాన్నం, మాకు ఆమె స్పెషల్ కాదు, హోమ్ మంత్రి, తప్పు చేస్తే రాజైనా అంతే !బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్ జైలు నుంచి బయటకు వచ్చేస్తారని ఎదురు చూసిన ఆమె అనుచరులు ష… Read More
ఇండియాలో 90 లక్షలు దాటి కరోనా విజృంభణ.. ఈ రోజు కేసులు, మరణాల లెక్క ఇదే !!ఇండియాలో కరోనావైరస్ పంజా విసురుతూనే ఉంది. క్రమంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,232 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 564 మరణాలతో, భ… Read More
మళ్లీ బాంబుల మోత... దద్దరిల్లిన కాబూల్... ఆఫ్ఘన్లో ఆగని నెత్తుటేరులు...ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబులతో దద్దరిల్లింది. కాబూల్ నగరంలో శనివారం(నవంబర్ 21) వరుస పేలుళ్లు సంభవించాయి. నగరానికి ఆనుకుని జనసాంద్రత ఎక్కువగా ఉండే గ్రీన… Read More
కరోనా బాంబులుగా ఉగ్రవాదులు... వార్నింగ్ ఇస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది . దాదాపు సంవత్సర కాలంగా మానవ సమాజాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా మహమ్మారిని నివారించడం కోసం, నియంత్ర… Read More
0 comments:
Post a Comment