సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోగ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసింది.కొన్ని రాష్ట్ర్రాల్లో ఒంటరిగా పోటీ చేయగా, పలు రాష్ట్ర్ర్రాల్లో పోత్తులు కుదుర్చుకుంది. అయినా మోడీ హావాకు కాంగ్రెస్ పార్టీ కొట్టుపోయింది. ఈనేపథ్యంలోనే అలయెన్స్ పార్టీలతో కలసి వందస్ధానాలు కూడ దాటని పరిస్థితి .ఇక దేశంలోని 29
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JzdyC1
16 రాష్ట్ర్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ .... !
Related Posts:
విభజన సమయంలో సమైఖ్య గళం బలంగా వినిపించిన ఎప్ శివప్రసాద్..! ఇక లేరు..!!అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు టీడిపి మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ మృతితో తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోడెల శివప్రసాద్ అకాల మరణంతో తీవ్ర … Read More
ప్రత్యేక హోదా సాధనకై: వెరైటీ గెటప్స్తో నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ శివప్రసాద్చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. నటుడిగా, న… Read More
కర్ణాటకలో ఉప ఎన్నికలు, రెబల్ ఎమ్మెల్యేలకు షాక్, బీజేపీ ప్రభుత్వం ? రెండు చోట్ల !బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరగుబాటు చేసి వారి పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల శాసన సభ నియోజక వర్గాల్లో 15 … Read More
ఉత్తమ్ ఇలాఖాలో ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ ఆయనే..!రెండు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభ… Read More
హుజూర్ నగర్ ఎన్నికల బరిలో శంకరమ్మ ? గులాబీ పార్టీ నుండి నో ఛాన్స్ !!తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో హుజూర్ నగర్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది . ఇక ఈసారైనా అక్కడ నుండి టిక్కెట్ ఆ… Read More
0 comments:
Post a Comment