Friday, May 24, 2019

తీర్పును గౌరవిస్తున్నా .. జనంలోనే ఉంటానన్న నారా లోకేష్ .. ఓటమిపై స్పందన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఘోర ఓటమి చవి చూసారు . ఇక తాను ఓటమి పాలవ్వడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. శాసనసభ అభ్యర్థిగా తాను పోటీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K311WS

Related Posts:

0 comments:

Post a Comment