నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన అన్ని పిటీషన్ల విచారణ జరగనుంది. ఒకే సారి జరుగుతున్న ఈ విచారణ చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు చేరాయి. వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించిన హైకోర్టు కాళేశ్వరానికి వ్యతిరేకంగా దాఖలైన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q58MfS
తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణ
Related Posts:
ఏవోబీలో మావో అగ్రనేతలు.. వారోత్సవాల కోసం వారం ముందే రాక.. పోలీసుల కూంబింగ్..ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పినా నిప్పులా ఉంది. ఈ నెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగనుండటంతో మావోయిస్టు అగ్రనేతల రాకతో హై టెన్షన్ … Read More
ఏపీలో ఉద్యోగార్ధులకు భరోసా- ఇక స్కిల్ కాలేజీలు.. అక్టోబర్ నుంచి 30 చోట్ల...ఏపీలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను ఎంపిక చేసి వీటిని నేర్పించేందుకు… Read More
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్: మోడీ బాటలో కేసీఆర్.. అక్కడ పటేల్ ఇక్కడ పీవీ..!హైదరాబాద: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా పీవీ అనే పేరునే పక్కనబెట్టిన కాంగ్రెస్ ఉన్నపల… Read More
సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్ కు కేంద్రం సన్నాహాలు.. ఎప్పటి నుంచో తెలుసా...?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు, మృతులు నమోదవుతూనే ఉన్నారు. అయినా కేంద… Read More
‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడుఅమెరికాలో తాను చైనాకు ఏజెంటుగా పనిచేస్తున్నానని సింగపూర్కు చెందిన వ్యక్తి అంగీకరించాడు. అమెరికా, చైనాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం కీలకం… Read More
0 comments:
Post a Comment