Sunday, October 20, 2019

35000 మంది పోలీసుల హతం... 72 ఏళ్లలో...

గత డెబ్బై సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా 35 వేల 156 మంది పోలీసులు అసువులు బాసారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. వీరంతా క్రాస్ బోర్డర్ టెర్రరిజంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నక్సలైట్లు, తీవ్రవాదులు, లిక్కర్ మరియు సాండ్ మాఫియాల మరియు ఇతర లా అండ్ ఆర్డర్ పరిస్థితులు చేజారి పోయిన సంధర్భాల్లో మృత్యువాత పడ్డారు. అయితే వీరంతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31wlhVZ

Related Posts:

0 comments:

Post a Comment