Saturday, September 19, 2020

ఏపీలో కొత్తగా 8218 కరోనా కేసులు... మరో 58 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,218 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 58 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5302కి చేరింది. ప్రస్తుతం 81763 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRVfOZ

0 comments:

Post a Comment