వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. నిరసనలకు కేంద్రంగా ఉన్న హర్యానాలో అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీకి భారీ మెజార్టీ ఉండటంతో ఇప్పటికే లోక్ సభలో ఈజీగా గట్టెక్కిన ఈ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరుగనుంది. ఎన్డీఏ పక్షాలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు సైతం వ్యతిరేకిస్తోన్న ఈ బిల్లుల్ని ఎలాగైనాసరే పాస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33KiFqD
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మూత? - వైసీపీ నిర్ణయమే కీలకం - రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు
Related Posts:
సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని హత్యలు చేసిన 'ట్విటర్ కిల్లర్'కు మరణ శిక్షట్విటర్ ద్వారా పరిచయం పెంచుకుని 9 మందిని హతమార్చిన జపనీయుడికి మరణ శిక్ష పడింది. ‘ట్విటర్ కిల్లర్’గా పేరుపడిన తకహిరో షిరాయిషీ ఇంటిలో మనుషుల శరీర భాగాలు… Read More
సీఎం జగన్కు సోము వీర్రాజు లేఖ- ప్రైవేటు స్కూళ్లను ఆదుకోవాలని వినతిఏపీలో లాక్డౌన్ అనంతర పరిస్ధితుల్లో ప్రైవేటు స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్కు లేఖ రాశారు. ఇందులో … Read More
Year Ender 2020: కరోనా మేలు: ఊపిరిపీల్చుకున్న ప్రపంచం, జలంధర్ నుంచే హిమాలయాల కనువిందున్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి తొలి కేసు 2019 చివరలో చైనాలోని వూహాన్ నగరంలో నమోదైంది. ఆ తర్వాత ఆ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది మాత్రం 2020లోనే. ప్… Read More
రైతులపై వారిది కపట ప్రేమ .. జూమ్ లో చంద్రబాబు , ట్విట్టర్ లో లోకేష్ : మంత్రి కొడాలి నానీ ఫైర్ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన సుపరిపాలన అని కొనియాడారు. ఇదే సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని జూమ్ యాప… Read More
రైతుల్ని గందరగోళపరిచే కుట్ర- వారి అనుమానాలన్నీ తీరుస్తాం- మోడీ వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వం తీసుకొ్చ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులను ముట్టడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివా… Read More
0 comments:
Post a Comment