హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది.ఎన్నికల అనంతరం పార్టీ మారమని హామీ ఇచ్చిన వారికే టికెట్ ఇవ్వాలని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dl0rzv
ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆలోచనకు కారణమేంటి?
Related Posts:
మొండి వైఖరిని ఎండ గడతాం..! కేసీఆర్ పై నిప్పులు చెరిగిన మందకృష్ణ..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధానాలపై పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. రాజ్… Read More
ఇక తప్పదు: జడ్జీలుగా కేంద్రం తిరస్కరించిన పేర్లను తిరిగి పంపిన సుప్రీంకోర్టు కొలీజియంన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన ఇద్దరి పేర్లను కేంద్రం తిరస్కరించింది. అయితే తిరస్కరించిన ఈ ఇద్ద… Read More
టీవీ9 యాజమాన్యం వివాదం..! నిధుల మళ్లింపు అంశంలో రవిప్రకాష్పై ఫిర్యాదు..!!హైదరాబాద్: ప్రముఖ మీడియా సంస్థ వివాదం కీలక మలుపు తినుగుతోంది. టీవీ9 యాజమాన్యం వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని… Read More
జోస్యం చెప్పినందుకు జాబ్ పోయింది!ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఓ ప్రొఫెసర్ జోస్యం చెప్పి ఇబ్బందుల పాలయ్యారు. ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీలో జ్యోతిష్య శాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజేశ్వర్ శా… Read More
చంద్రబాబు మంత్రివర్గ భేటీ ప్రస్తావన వెనుక అసలు విషయం అదేనా?దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆపద్ధర్మ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఆ… Read More
0 comments:
Post a Comment