ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఓ ప్రొఫెసర్ జోస్యం చెప్పి ఇబ్బందుల పాలయ్యారు. ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీలో జ్యోతిష్య శాస్త్ర ప్రొఫెసర్ అయిన రాజేశ్వర్ శాస్త్రి ముసల్గావ్కర్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పి సస్పెండ్ అయ్యారు. యూనివర్సిటీ నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి సోషల్ మీడియాలో రాజకీయపోస్టులు పెట్టినందుకు ఆయనను విధుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vOlaaQ
Thursday, May 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment