న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన ఇద్దరి పేర్లను కేంద్రం తిరస్కరించింది. అయితే తిరస్కరించిన ఈ ఇద్దరి పేర్లను కొలీజియం తిరిగి కేంద్రానికి పంపింది. దీంతో ఆ జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేయడం కేంద్రానికి తప్పనిసరిగా మారింది. వీరితో పాటు కొలీజియం మరో ఇద్దరి పేర్లను కూడా పంపింది. బాంబే హైకోర్టులో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WwNkTf
ఇక తప్పదు: జడ్జీలుగా కేంద్రం తిరస్కరించిన పేర్లను తిరిగి పంపిన సుప్రీంకోర్టు కొలీజియం
Related Posts:
కొత్త ట్రాఫిక్ రూల్స్ తిప్పలు...!టూ వీలర్తో తోసుకుంటూ వెళుతున్న రైడర్స్..!హల్చల్ చేస్తున్న వీడీయోకేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే..కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి ని… Read More
రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ : మంత్రులు అడిగినా నో చెప్పేసిన సీఎం జగన్: పదవుల విషయంలోనూ ఇలాగే...!!కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఒకే సారి మంత్రులు అడిగితే ముఖ్యమం… Read More
దటీజ్ హరీశ్ రావు.. మాటిచ్చారు.. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు..!సిద్దిపేట : మాటిస్తే మడమ తిప్పని నేతగా మాజీ మంత్రి, ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు పేరుంది. రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సిద్దిపేటన… Read More
డీకే శివకుమార్కు 10 రోజుల ఈడీ కస్టడీకర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీలో కొనసాగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిని ఇచ్చింది. డీకే శివకుమార్ను అరెస్ట్ చేస… Read More
19కి చేరిన గురుదాస్పూర్ పేలుడు మృతుల సంఖ్య.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపంగురుదాస్పూర్ : సాయంత్రం 4 గంటలు .. నిశ్శబ్ద వాతావరణం ... ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ పంజాబ్లోని గురుదాస్పూర్లో గల బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక… Read More
0 comments:
Post a Comment