న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సూచించిన ఇద్దరి పేర్లను కేంద్రం తిరస్కరించింది. అయితే తిరస్కరించిన ఈ ఇద్దరి పేర్లను కొలీజియం తిరిగి కేంద్రానికి పంపింది. దీంతో ఆ జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమోట్ చేయడం కేంద్రానికి తప్పనిసరిగా మారింది. వీరితో పాటు కొలీజియం మరో ఇద్దరి పేర్లను కూడా పంపింది. బాంబే హైకోర్టులో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WwNkTf
Thursday, May 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment