రాజకీయం అంటేనే డబ్బులతో ముడిపడిన వ్యవహారం. ఇక రాజకీయనాయకులు సంగతి చెప్పక్కర్లేదు. ఎలాంటి ఆస్తులు లేని రాజకీయనాయకులు దేశంలో చాలా తక్కువమంది ఉన్నారు. మరో వైపు అత్యంత ధనికులైన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో అభ్యర్థులను పరిశీలిస్తే అత్యంత ధనిక అభ్యర్థిగా కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్న వసంతకుమారన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VQiIvG
అత్యంత ధనిక అభ్యర్థి: కన్యాకుమారి బరిలో నిలిచిన ఈ కాంగ్రెస్ నేత ఆస్తులు ఎంతో తెలుసా..?
Related Posts:
ఉద్యమం కోసం అప్పుడు పోటీ..! ఇప్పుడు వద్దు.! ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై టీఆర్ఎస్ స్పందన..!!హైదరాబాద్: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అధికారికంగా టీఆర్ఎస్ అభ… Read More
అభినందన్ విడుదలకు ప్రపంచ దేశాల ఒత్తిడే కారణం..యూఎస్, యూఏఈ, సౌదీ దేశాలదే కీ రోల్జెనీవా ఒప్పందం ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ విడుదలచేయవలసి ఉన్నా,అభినందన్ ను త్వరగా విడుదల చేయడానికి ప్రస్తుత పరిస్థితుల నేపథ్… Read More
రాజకీయాలకు మురళీ మోహన్ గుడ్ బై : ఇక సేవా కార్యక్రమాలపైనే దృష్టి..!టిడిపి నేత..రాజమండ్రి ఎంపి..ముఖ్యమంత్రి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు అయిన మురళీ మోహన్ క్రియా శీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించ… Read More
అభినందన్ విడుదలకు ఇమ్రాన్ నిర్ణయంపై ఆయన భార్య, మాజీ భార్య ఏమన్నారో తెలుసా..?గత కొద్దిరోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై … Read More
ఏపి డిజిపి పై హైకోర్టులో కేసు : పార్క్ భూమిని ఆక్రమించారు: వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల పిల్...!ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్(ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్, ప్రశాసన్నగర్లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అ… Read More
0 comments:
Post a Comment